14000 మంది రాక్షసులను రాముడు సంహరించినాడు .
అది విని , తన జ్ఞాతులు మరణము రావణాసురునికి చాల కోపము తెప్పించింది . వెంటనే మారీచుడిని పిలిపించాడు సహాయానికి .
న విరోదో బలవంతా క్సమ రావణ .
సరి సమానమైన వీరులతో విరోధము తగదు
రావణుడు మరిచిని కాలి తన్ని మాయోపాయముతో సీతను అపహరించి అడ్డువచ్చిన జటాయు ఆయువు తీసాడు .