క్క్విం క్రియం కిరాతకం క్రౌంచ మైదునహంతకాం
త్వం పరాం నరాంతకాం క్రోదే మిధున జ్వజ్వల్యాం .
త్వం పరాం నరాంతకాం క్రోదే మిధున జ్వజ్వల్యాం .
- ఎందుకు కిరాతకంగా క్రౌంచ పక్షుల విడదీసావు ప్రేమ జ్వాలలో మరణించాయే
- అదే విధంగా నీవు నీ జన్మంతము వరకు మొహం అనే మంటలలో దహించుకొని పో
- ఇక్కడ పెద్ద వారు ఇదే రామాయణము బేసిక్ కాన్సెప్ట్ అంటారు .
- రాముడు కూడా సీతా ఎడబాటుతో బాధించబడ్డాడు అని .
- ఇక్కడ కిరాతకుడు రాముడని ఎందుకు అంటే శాపం అతనికే కదా వాల్మీకి ఇచ్చింది .
- బాణము రావనాసురుడని యందు కంటే అదే గా పక్షిని చంపింది .
- క్రౌంచ ప్రాణములే సీతమ్మ యని .
- బాణమనే రావణాసురుడు
- ప్రాణం అనే సీతమ్మను తీసుకొని పోయాడు .
- కిరాతకుడు అనే రాముడు దుహ్ఖించినాడు.[మొహజ్వాల అనే రాముడు క్రోదించాడు ]
- ఒక్క శ్లోకంలో రామాయణం బేసిక్ కాన్సెప్ట్ వచ్చింది అని పండితుల ఉవాచ .