రామాయణం - బాల కాండ
సర్గ - 1

నారద ఉవాచ
గత్వ తు స మహాత్మానం రామం సత్య పరాక్రమం
అయచాట్ భ్రాతరం రామం ఆర్య భావ పురశ్కరుతః -35
త్వం ఏవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచః అబ్రవీత్
రామో ఆపి పరమోదరః సుముఖ: సుమహయసాః -36
న చ ఇచ్చాట్ పితృ ఆదేశాట్ రాజ్యం రామో మహాబలి :
పాదుకే చ ఆర్య రాజ్యాయ న్యాసం దత్త్వ పునః పునః -37
నివార్త్యమాస తతో భరతం భరతాగ్రజః
స కామం అన్వాప్య ఏవ రామ పాద ఉపశ్రిసాన్ -38
నంది గ్రామే అక్రోట రాజ్యం రామ ఆగమ కాంక్షయ
గతెతు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః - 39
భరత వైశిష్ట్యం
రాజ్యం వచ్చింది
కోరకుండానే వచ్చింది
అందరు పిలిచి సింహాసనం ఇస్తున్నారు
అయినా కూడా వద్దు
రాముడే ఎప్పుడు రాజు
ఆయన రాకపోతే ఆయన పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి.
అందుకే ఆ మహానుబావుడు కైకేయ కుమారడు చెప్పిన మాట ఏమిటో తెలుసా .......
న ఇచ్చాట్ రాజ్యం ఇతి
ఈ రాజ్యం నా కొద్దు ... అంటే ఏమైనది ఈ రాజ్యం వద్దు అంటాడు.
ఈ రాజ్యానికి ఏమైంది ......
ఈ రాజ్యములో రాముడు లేడు . రాముడు లేని రాజ్యం నాకెందుకు .
మా నాయనే రాముడు లేడని ఈ రాజ్యం విడిచి పెట్టి పరలోకానికి పోయాడు .
రాముడు లేడు అందుకే నాకే రాజ్యం వద్దు .
అందుకే ..... చూసారా పాదుకలు తీసుకొని నందిగ్రామం లో కుర్చ్చునాడు అంతేకాని రాజ్యం లోనికి పోలేదు .
ఈ .... రాజ్యం ....అంటే రాముడు లేని రాజ్యం అని .
న ఇచ్చాట్ అన్నాడు . నా కొద్దు .
అదే భారతం లో అర్జునుడు న కాంక్షం రాజ్యం అన్నాడు .
నేను రాజ్యం కోరను అన్నాడు .
ఇక్కడ ఆయనకు ఇంకా రాజ్యం రానేలేదు
ఎవరు ఇస్తాము అనలేదు . యుధం వద్దు అనే వైరాగ్యం లో న కాంక్షం అన్నాడు .
ఆ వైరాగ్యము - ఈ త్యాగము తూర్పు - పడమర లాంటివి .
ఈ కాలంలో ఈ రెండింటి తేడ మరిచి రానిదంతా మనమే త్యాగం చేసివేసినట్లు ఫోటో వేయించుకుంటాం .
సర్గ - 1
నారద ఉవాచ
గత్వ తు స మహాత్మానం రామం సత్య పరాక్రమం
అయచాట్ భ్రాతరం రామం ఆర్య భావ పురశ్కరుతః -35
త్వం ఏవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచః అబ్రవీత్
రామో ఆపి పరమోదరః సుముఖ: సుమహయసాః -36
న చ ఇచ్చాట్ పితృ ఆదేశాట్ రాజ్యం రామో మహాబలి :
పాదుకే చ ఆర్య రాజ్యాయ న్యాసం దత్త్వ పునః పునః -37
నివార్త్యమాస తతో భరతం భరతాగ్రజః
స కామం అన్వాప్య ఏవ రామ పాద ఉపశ్రిసాన్ -38
నంది గ్రామే అక్రోట రాజ్యం రామ ఆగమ కాంక్షయ
గతెతు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః - 39
భరత వైశిష్ట్యం
రాజ్యం వచ్చింది
కోరకుండానే వచ్చింది
అందరు పిలిచి సింహాసనం ఇస్తున్నారు
అయినా కూడా వద్దు
రాముడే ఎప్పుడు రాజు
ఆయన రాకపోతే ఆయన పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి.
అందుకే ఆ మహానుబావుడు కైకేయ కుమారడు చెప్పిన మాట ఏమిటో తెలుసా .......
న ఇచ్చాట్ రాజ్యం ఇతి
ఈ రాజ్యం నా కొద్దు ... అంటే ఏమైనది ఈ రాజ్యం వద్దు అంటాడు.
ఈ రాజ్యానికి ఏమైంది ......
ఈ రాజ్యములో రాముడు లేడు . రాముడు లేని రాజ్యం నాకెందుకు .
మా నాయనే రాముడు లేడని ఈ రాజ్యం విడిచి పెట్టి పరలోకానికి పోయాడు .
రాముడు లేడు అందుకే నాకే రాజ్యం వద్దు .
అందుకే ..... చూసారా పాదుకలు తీసుకొని నందిగ్రామం లో కుర్చ్చునాడు అంతేకాని రాజ్యం లోనికి పోలేదు .
ఈ .... రాజ్యం ....అంటే రాముడు లేని రాజ్యం అని .
న ఇచ్చాట్ అన్నాడు . నా కొద్దు .
అదే భారతం లో అర్జునుడు న కాంక్షం రాజ్యం అన్నాడు .
నేను రాజ్యం కోరను అన్నాడు .
ఇక్కడ ఆయనకు ఇంకా రాజ్యం రానేలేదు
ఎవరు ఇస్తాము అనలేదు . యుధం వద్దు అనే వైరాగ్యం లో న కాంక్షం అన్నాడు .
ఆ వైరాగ్యము - ఈ త్యాగము తూర్పు - పడమర లాంటివి .
ఈ కాలంలో ఈ రెండింటి తేడ మరిచి రానిదంతా మనమే త్యాగం చేసివేసినట్లు ఫోటో వేయించుకుంటాం .