శనివారం, నవంబర్ 06, 2010

చాకారా సఖ్యం రామేణ  ప్రీఇతః చ ఎవ అగ్ని సాక్షికం |              తతో వానర రాజెన వైరా  అనుకతనం  ప్రతి || ౧-౧- ౬౧ .        తా ||  అగ్ని సాక్షిగా రాముని తో మైత్రి భాన్దము జరిగినది .అందుకు అనుగుణముగా సుగ్రీవుడు పర్తిజ్ఞ చేసాడు .