సోమవారం, మే 21, 2012

ప్రజలను దేవుళ్ళను చేసి చూపులు నీకు మేపులు మాకు



  •   నీతి  నేతి  బీరకాయ అయింది  జాతి  రూపురేఖలు  మార్చింది 


  •   వార్తలు  రసవత్తర  కథలతో   యదార్థ  స్వరూపాన్ని పోగొట్టుకుంది 


  •  ప్రేక్షకుల  విశ్లేషణా  గుణాన్ని నాశనం  చేసి అయోమయంలో  తోసింది 


  •  అన్నిటికి  ఆ దేవుడే  చూస్తాడు  కాస్త  అంతా  ప్రజలే  చూస్తారు అయింది 


  • రాజకీయనాయకులు  , పేపరోల్లు , టివి వాళ్ళు , వారు వీరు అనే  భేదం లేదు  అందరు  ప్రజలు  ప్రజలు  చూస్తారు , బుద్ది  చెపుతారు , గట్టిగ  నిలదీస్తున్నారు  అంటారు .
ప్రజలను  దేవుళ్ళను  చేసి  చూపులు  నీకు  మేపులు  మాకు 
అనే  అవలక్షణం  పెరిగిపోయింది , పెరిగిపోతుంది  చివరకు  అందరిని  ముంచబోతుంది