- నీతి నేతి బీరకాయ అయింది జాతి రూపురేఖలు మార్చింది
- వార్తలు రసవత్తర కథలతో యదార్థ స్వరూపాన్ని పోగొట్టుకుంది
- ప్రేక్షకుల విశ్లేషణా గుణాన్ని నాశనం చేసి అయోమయంలో తోసింది
- అన్నిటికి ఆ దేవుడే చూస్తాడు కాస్త అంతా ప్రజలే చూస్తారు అయింది
- రాజకీయనాయకులు , పేపరోల్లు , టివి వాళ్ళు , వారు వీరు అనే భేదం లేదు అందరు ప్రజలు ప్రజలు చూస్తారు , బుద్ది చెపుతారు , గట్టిగ నిలదీస్తున్నారు అంటారు .
ప్రజలను దేవుళ్ళను చేసి చూపులు నీకు మేపులు మాకు
అనే అవలక్షణం పెరిగిపోయింది , పెరిగిపోతుంది చివరకు అందరిని ముంచబోతుంది