రాష్ట్రంలో రాజకీయాలు మహా వేడెక్కి వున్నాయి
ఒకరి నుంచి మరొకరికి సి బి ఐ వాళ్ళ సెగ
స్వయిన్ ఫ్లూ లా అంట కాగుతాది
ఒకరేమో పోయే అంతా పోయా పరిశ్రమలు పోయా
వాటిని నమ్ముకునో మరెందో రో ఉప పెట్టుబడులు పెట్టినవారు పోయే అని గగ్గ్లోలు
ఎన్నికలని జగన్ అరెష్టు పోయి సమనులతో సరి భయం ఓట్లు రావని
విచిత్ర స్థితిలో కాంగ్రేసు నాయకులూ వినాయకులు ఎటు పోవాలో
తెలుగు దేశం రెప రెప లు కానరావు ఈ సంధిలో ఏ గొందిలో పోయిందో
నివురు కప్పిన తెలంగాణా వాదం , వద్దు అనే నినాదం మాయమై పోయే
దిక్కు తోచని ఓటరు తటాలున ఏ పక్క మొగ్గు చూ పుతాడో ఎరక్క పోయే .
ఎప్పుడు రాజకీయ సునామి వస్తుందో , తెలంగాణా సుడి గాలి లేస్తుందో
అంతా గందర గోళం అయోమయం .