ఆ కోదండ రాముడు మొదటి మాటలు తన పుత్రులను ముని పుత్రులుగా గొప్ప తపస్స్విలుగా రాజసం వుట్టి పడే లవ కుశులు గా సభకు - అందరికి పరిచయం చేస్తాడు . చాల చాల విచిత్రం రామ దర్శనం రాజ మార్గములో రథం పై నుంచి రాజమందిరములో లవ కుశుల తో సభికులకు పరిచయ వాక్కులు పలుకు తో .... మొదలు .
ఇమౌ మునే పార్థివ లక్షనాన్వితౌ
కుశీ లవౌ ఏవ మహా తప్స్వినౌ
మమ ఆపి తత్బుతి కరం ప్రచాక్ష్యతే
మహానుభావం చరితం నిభోదత
రాముని మొదటి పలుకులు ప్రత్యక్షముగా మన తో