క్రౌంచ మిదునాథ్ ఏకః మ వధి: శోకమస్యనసుఖేన
మన జాతి ప్రతిష్ట సర్వం నాశనం చేసావు .
మిధునములోవున్నా ఆ క్రౌచ పక్షుల జంటను చంపావు .
నీవు సంసార సుఖము లేక నీ జీవితాంతం భాదను అనుభవించు
ఇదే నా శాపం
తన తోడూ పక్షి కారు తగిలి చనిపోతే క్రిందుగా ఎగురుతున్నప్పుడు , జత పక్షి దానికోసం విలపించటం పై శ్లోకానికి గుర్తుగా వచ్చిందేమో . ఆ నాడు వాల్మీకి మహర్షి చూసింది కల్పితం కాదు అని చెప్పేదానికి .