వాల్మీకి మహర్షి దర్శించి వ్రాసాడు అందుకే రామాయణం దృశ్య కావ్యము అయినది.
దర్శించితి రఘునంద వంశము - దర్శించితి రఘునందన యశము
దర్శించితి జనకుని చరితం - దర్శించితి జానకి హృదయము
దర్శించితి సోదర ప్రేమ - దర్శించితి లక్షణ సేవ
దర్శించితి హనుమద్ భక్తి - దర్శించితి లంకా దహనం
దర్శించితి రావణ మరణం - దర్శించితి అగ్ని ప్రవేశం
దర్శించితి రామ పట్టాభిషేకం - పరిరక్షించితి లవ కుస మాత లను భాగ్యంబుగా .