బుధవారం, ఏప్రిల్ 04, 2012

వాల్మీకి మహర్షి దర్శించి వ్రాసాడు అందుకే రామాయణం దృశ్య కావ్యము అయినది.



వాల్మీకి మహర్షి దర్శించి వ్రాసాడు అందుకే రామాయణం దృశ్య కావ్యము అయినది.


దర్శించితి  రఘునంద  వంశము  - దర్శించితి రఘునందన యశము 
దర్శించితి  జనకుని చరితం - దర్శించితి జానకి హృదయము 
దర్శించితి సోదర ప్రేమ  - దర్శించితి లక్షణ సేవ 
దర్శించితి  హనుమద్ భక్తి  - దర్శించితి లంకా దహనం 
దర్శించితి రావణ మరణం - దర్శించితి అగ్ని ప్రవేశం 
దర్శించితి రామ పట్టాభిషేకం - పరిరక్షించితి లవ కుస మాత లను భాగ్యంబుగా .