కవులు పండితులు రాగయుక్తంగా తిడతారట
శాపము పెట్టక గాని అర్థం కాలేదు ఎవర్రికి .
ఏంటి ఇయన తిడుతున్నాడ పాట పడుతున్నాడ అని
ఈ నానుడి ఈయన నుంచే వచ్చిందేమో
ఈ నానుడి ఈయన నుంచే వచ్చిందేమో
అలాగే వుంది మన వాల్మీకి మహర్షి శాపము
చక్కగా అమరిన 8 పదాలతో ,
రెండు పాదాలతో చక చక శ్లోకం సాగింది .
" మా ని షా ద ప్ర తి స్తట వం
మా గ మ శా శ్వి తి స మా "
శోకము కూడా శ్లోకంగా మారింది . కారణం తను నారద మహర్షి చెప్పిన
సంక్షిప్త రామ కథ నుంచి ఇంకా బయటకు రాలేదు .అదే ద్యాస
ఇదే రామాయణములో వాల్మీకి మహరిషి పలికిన తోలి శ్లోకం .
రెండెడ్ల బండి మహా జోరుగా పోతుంది అందుకే 4 + 4 = 8
రెండు పాదాలు - సరి సమముగా పరిగేట్టం .మన రెండు పాదాలు సరి సమంగా రితమిక్గా అడుగులు పడితేనే కదా నడక సాగేది .
శాపం పోయి వరం వచ్చింది అన్నటుల గా
తన మాటలు తనకే ఆశ్చర్యం కలిగించాయి . ఎందుకంటె .అంతకు ముందు ఆయన ఏ కవితలు కథలు వ్రాయలేదు , చూడలేదు , చదవ లేదు .
ఇదే మొదటి సారి. ఒక విధమైన తీయని భాద ఆ మహారిషిని వేధించ సాగింది . తను ఒక రుషి , వాడు ఒక బోయ వాడు ఎందుకు అంత ఇదిగా తను ప్రవర్తించ వలసి వచ్చింది .
పోనీ తను పలికింది శాపమా .... శ్లోకమా ఇంత రాగయుక్తంగా ఎలా వచ్చింది . ఏమిటి ఇందులో గుడార్థము... అనే ఒక తీయని భాధ వెంటాడ సాగింది రుషి మనసులో .
ఇంతలో ఆ చతురు ముఖుడే దిగి వచ్చాడు .
వాల్మీకి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి
నారద మహరిషి చెప్పినట్లు రామాయణ గుణగానం చేయమని ఆశీర్వదించాడు.
అనృతం బొక్కటి లేదు నీవు నుడివిన్దేల్ల సత్యం
తత్యమిది రామకథ సారము సంసార దుఖః హరము .

ఇంతలో ఆ చతురు ముఖుడే దిగి వచ్చాడు .
వాల్మీకి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి
నారద మహరిషి చెప్పినట్లు రామాయణ గుణగానం చేయమని ఆశీర్వదించాడు.
అనృతం బొక్కటి లేదు నీవు నుడివిన్దేల్ల సత్యం
తత్యమిది రామకథ సారము సంసార దుఖః హరము .