ఈ ఆరు శ్లోకాలలో పదహారు లక్షణాలను లెక్కించినాడు.
మొదటిది ......గుణవాన్ = బుద్దిమంతుడు .
రెండవది ........వీర్యవాన్ = పరాక్రమవంతుడు .
మూడవది ......ధర్మజ్ఞా = ధర్మాని కలిగినవాడు .
నాల్గవది .........కృతజ్న = కృతజ్ఞత కలిగినవాడు
ఐదవది ..........సత్య వాక్య = సత్యమును పలికెడివాడు.
ఆరవది ...........ధృడ వ్రత = ధృడ చిత్తముకలవాడు .
ఏడవది ...........కిర్తివాన్ = కీర్తి కలిగినవాడు .
ఎనిమిదవది ....సర్వభూతేషు హితః = సర్వ ప్రాణుల హితము కోరువాడు .
తొమ్మిదవది ....విద్యవాన్ = సకల శాస్త్రములను తెలిసినవాడు .
పదవది ...........సమర్థ = అన్ని విషయాలలో సమర్థుడు .
పదకొండు .......ప్రియధర్సన్ = చక్కగా చూడాలనిపించేవాడు .
పన్రెండు..........ఆత్మవాన్ = ధైర్యము కలిగినవాడు .
పదమూడు ....జితక్రోధ = క్రోధాన్ని జయించినవాడు .
పదునాల్గు .....అనసూయక = అసూయా లేనివాడు .
పదు నైదు .....ద్యుతిమాన్ = చక్కటి తెలివితేటలు కలవాడు .
పదు నారు......బిబ్యాతిదేవ = దేవతలు కూడా భయ పడతారు .
ఈ పదహారు గుణగణాలు కల మానవుడు ఆ కాలములో ఎవరు ?