కాని అసలు ఈ ప్రశ్నమన వాల్మీకి రుషి కి ఎందుకు వచ్చింది ..........?
ఏమి ఆ విచారణ .....అంటే.... ఒక మహోత్కృష్ట మైన ,మహోన్నత గుణములు కలిగిన ,మహోన్నత మైన సత్య ,ధర్మ ,కీర్తి ,పరాక్రమములు కలిగిన గొప్ప సంపన్న మైన వ్యక్తి ఈలోకములో ఎవరు అని |ఈ శ్లోకము కహ్ను అనే పదముతో మొదలుఅవుతుంది .
మూడు లోకాలను మన నారదుడు త్రిలోకసంచారి అనే పేరుతొ తిరుగుతాడు కావున దీనికి సరి అయిన సమాధానము ఆయన చెప్పగలడు అందులో ఎటువంటి సందేహములేదు . కాని అసలు ఈ ప్రశ్నమన వాల్మీకి రుషి కి ఎందుకు వచ్చింది ..........?