సోమవారం, అక్టోబర్ 14, 2013

భయకర భీతిని సృష్టించారు




క్రమశిక్షణ తో ఎంతటి పెను ముప్పునైనా దాటవచ్చు

అని ఒక పక్క ఆంద్ర , ఒరిస్సా , కేంద్ర ప్రభుత్వాలు రుజువు చేస్తే

క్రమశిక్షణ  లేమితో  పెను  ముప్పును తామే కొని తెచ్చుకో వచ్చు

అని మరో పక్క మధ్య ప్రదేశ్ పోలీసులు , ప్రభుత్వం చక్కగా రుజువు చేశారు

109 మంది పైగా స్రీలు , పిల్లలను బలిగొన్న భయకర భీతిని సృష్టించారు