
క్రమశిక్షణ తో ఎంతటి పెను ముప్పునైనా దాటవచ్చు
అని ఒక పక్క ఆంద్ర , ఒరిస్సా , కేంద్ర ప్రభుత్వాలు రుజువు చేస్తే
క్రమశిక్షణ లేమితో పెను ముప్పును తామే కొని తెచ్చుకో వచ్చు
అని మరో పక్క మధ్య ప్రదేశ్ పోలీసులు , ప్రభుత్వం చక్కగా రుజువు చేశారు
109 మంది పైగా స్రీలు , పిల్లలను బలిగొన్న భయకర భీతిని సృష్టించారు