పశ్చిమాద్రి లో పర్వతాల అనుంచు నుంచి
జాలువారుతోంది వెలుగు రేఖ నెమ్మది నెమ్మదిగా
ఆవురావురు మంటూ పెను చీకటి ఒడలు విరుచుకుంది
వెలుగు రేఖలను అమాంతం తనలో కలుపుకుంది
నిశ్చేటలైన జీవరాసులు గుంపులు గుంపులు గూటికి చేరుకున్నాయి .
బిక్కు బిక్కు మని దాకున్నాయి
ఉషోదయం లో మళ్ళి వచ్చిన సూర్యుణ్ణి చూసి కిల కిలా రావాలతో
కలకలములు శ్రుష్టించాయి .
వెలుగు తెచ్చే ధైర్యం
చీకటి పెంచిన భయాన్ని తొలగించింది .